'టీడీపీ వలస పార్టీగా మారింది' | ysrcp leader nallapureddy fires on tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ వలస పార్టీగా మారింది'

Mar 6 2016 2:25 PM | Updated on Mar 22 2019 6:25 PM

తెలుగుదేశం పార్టీ వలసల పార్టీగా మారిందని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు.

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ వలసల పార్టీగా మారిందని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

నెల్లూరు జెడ్పీ సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. జిల్లాలోని అక్రమ ఖనిజ తవ్వకాలపై అధికారులు పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement