నిమజ్జనోత్సవంలో అపశ్రుతి | Young man died in nimajjanam | Sakshi
Sakshi News home page

నిమజ్జనోత్సవంలో అపశ్రుతి

Oct 13 2016 8:46 AM | Updated on Sep 4 2017 5:05 PM

సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో భవానీ మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది.

సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో భవానీ మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులతో కలిసి చెరువులోకి దిగిన నవీన్‌గౌడ్(24) ఈత రాకపోవటంతో మునిగి గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement