చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి | two kids dies after drown in lake | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Jan 15 2017 4:27 PM | Updated on Aug 25 2018 5:41 PM

గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది.

మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతిచెందారు. జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం గ్రామానికి శ్రీవరామ కృష్ణ(5), శ్రీసాయి(3) అనే ఇద్దరు చిన్నారులు ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు మృతితిచెందారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement