వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్స్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంస్మరణ సభను బుధవారం చెరుకులపాడులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు ప్రదీప్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు నారాయణరెడ్డి సంస్మరణ సభ
May 31 2017 12:30 AM | Updated on May 29 2018 4:37 PM
– హాజరుకానున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్స్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంస్మరణ సభను బుధవారం చెరుకులపాడులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు ప్రదీప్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రి పార్థసారథి, పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నివాళ్లర్పించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement