కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి | three kids dies after drown in krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి

Jan 15 2017 5:31 PM | Updated on Sep 5 2017 1:17 AM

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

అచ్చంపేట(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం కోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు.

విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement