రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 22 2016 10:40 AM | Updated on Aug 30 2018 4:10 PM

అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ వ్యక్తి మృతిచెందాడు.

అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బండారుగుంపు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(33)గా గుర్తించారు. బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. తీవ్రగాయాలై నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement