వ్యక్తి అనుమానాస్పద మృతి | Suspicious person killed | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Dec 2 2016 12:20 AM | Updated on Jun 1 2018 8:39 PM

పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి (58) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

తాడిపత్రిరూరల్‌: పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి (58) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నల్లప్యాంటు, కలర్‌ అంగీ ధరించాడు. అనారోగ్యంతో మృతి చెందాడా.. లేక ఏమైన కారణాలు ఉన్నాయా.. అన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement