
ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన
సూర్యాపేట : ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో సన్న బయ్యం మార్చి దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వార్డెన్లు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ డిమాండ్ చేశారు.
Aug 12 2016 7:23 PM | Updated on Sep 4 2017 9:00 AM
ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన
సూర్యాపేట : ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో సన్న బయ్యం మార్చి దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వార్డెన్లు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్ డిమాండ్ చేశారు.