విద్యార్థుల ఘర్షణపై పోలీసుల ఆరా | Students clash with police investigating | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఘర్షణపై పోలీసుల ఆరా

Dec 15 2016 1:13 AM | Updated on Nov 9 2018 5:02 PM

యాడికిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్‌ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు.

యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్‌ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాముడితో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే

 

Advertisement
 
Advertisement
Advertisement