విద్యుదాఘాతంతో విద్యార్ధి మృతిచెందాడు.
వెల్దండ మండలం మర్రి గుంట తాండాకు చెందిన కుమార్(15) అనే విద్యార్థి కరెంటు షాక్తో మృతిచెందాడు. కుమార్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Feb 8 2016 12:53 PM | Updated on Oct 8 2018 5:04 PM
విద్యుదాఘాతంతో విద్యార్ధి మృతిచెందాడు.
వెల్దండ మండలం మర్రి గుంట తాండాకు చెందిన కుమార్(15) అనే విద్యార్థి కరెంటు షాక్తో మృతిచెందాడు. కుమార్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.