శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ | srivari nityannadana trustuku viralavelluva | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ

Jun 10 2017 11:58 PM | Updated on Sep 5 2017 1:17 PM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ

దేవరపల్లి(ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు రూ.2.01లక్షలను విరాళంగా అందించారు.

దేవరపల్లి(ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు రూ.2.01లక్షలను విరాళంగా అందించారు. నిడమర్రు మండలం చిన నిండ్రకొలనుకు చెందిన పాతపాటి వెంకట రామలింగరాజు, పద్మ దంపతులు రూ.1,00,116లను అందించారు. అలాగే ఉండి మండలం యండగండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతమ్మ దంపతులు రూ.1,01,116లను అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతల కుటుంబాలకు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వారికి ప్రసాదాలు అందించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement