
ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్ డీఎస్సీ
రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు సందర్శించారు.
Sep 16 2016 8:19 PM | Updated on Sep 26 2018 3:25 PM
ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్ డీఎస్సీ
రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు సందర్శించారు.