వేటకొడవలితో దాడి..ఒకరు మృతి | son inlaw attaks with sickle on wifes kin | Sakshi
Sakshi News home page

వేటకొడవలితో దాడి..ఒకరు మృతి

Dec 28 2016 5:35 PM | Updated on Sep 4 2017 11:49 PM

క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.

గుంటూరు: క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, మరదలిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో అత్త కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.

భార్య వెంకాయమ్మ, మరదలు పద్మ పరిస్థితి విషమంగా ఉంది. లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement