Nov 25 2016 7:22 AM | Updated on Sep 4 2017 9:06 PM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆరు కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.