వెల్దుర్తిని ముంచెత్తుతున్న వరద


వెల్దుర్తి(మెదక్): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. హల్దీవాగు ఉప్పొంగుతుండటంతో వెల్దుర్తి-మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హల్దీవాగు వంతెన పై నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు, కుంటలు ప్రమాద స్థాయిలో ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top