
జాతీయ అవార్డును స్వీకరించిన రాములు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆదివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మం త్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా జిల్లావాసి పిట్ట రాములు జాతీయ ఉత్తమ చేనేత అవార్డును అందుకున్నారు.
Aug 8 2016 12:19 AM | Updated on Aug 11 2018 7:29 PM
జాతీయ అవార్డును స్వీకరించిన రాములు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆదివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మం త్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా జిల్లావాసి పిట్ట రాములు జాతీయ ఉత్తమ చేనేత అవార్డును అందుకున్నారు.