40 కేజీల గంజాయి స్వాధీనం | Possession of marijuana in vishakha patnam district | Sakshi
Sakshi News home page

40 కేజీల గంజాయి స్వాధీనం

Feb 18 2016 7:39 PM | Updated on Sep 3 2017 5:54 PM

అక్రమ రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

అరకు లోయ: అక్రమ రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళల నుండి దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన రాసకోడి, పశ్చిమ గోదావరికి చెందిన వీర వెంకట సత్యాలమ్మ, డుంబ్రీగూడ సరాయ్ గ్రామానికి చెందిన వెన్నెల అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డుంబ్రీగూడ మండలం నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement