జనచైతన్యయాత్రలో నాయకులకు చుక్కెదురు | people react the tdp jana chaithanya yatra | Sakshi
Sakshi News home page

జనచైతన్యయాత్రలో నాయకులకు చుక్కెదురు

Published Wed, Nov 16 2016 11:50 PM | Last Updated on Sat, Aug 11 2018 3:38 PM

గ్రామాల్లో తాగునీటి తాండవిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారంటూ గ్రామీణ ప్రజలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

- సంతేబిదనూర్‌లో నీటిసమస్యపై నిలదీసిన మహిళలు
హిందూపురం రూరల్‌ : గ్రామాల్లో తాగునీటి తాండవిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారంటూ గ్రామీణ ప్రజలు తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం సంతేబిదనూర్‌ గ్రామంలో నాయకులు పర్యటించారు. గ్రామంలో నీటి కోసం అల్లాడిపోతున్నా సర్పంచ్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పీఏ శేఖర్, ఇతర నాయకులను ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement