‘హరితహారం’లో భాగస్వాములు కావాలి | Participate must in haritaharam | Sakshi
Sakshi News home page

‘హరితహారం’లో భాగస్వాములు కావాలి

Jul 29 2016 12:00 AM | Updated on Sep 4 2017 6:46 AM

‘హరితహారం’లో భాగస్వాములు కావాలి

‘హరితహారం’లో భాగస్వాములు కావాలి

పెద్దవూర : హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ ఈసీఓ మహేందర్‌రెడ్డి అన్నారు.

పెద్దవూర : హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ ఈసీఓ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గేమ్యానాయక్‌తండా రోడ్డు వెంట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యమని.. ఇప్పుడు మెుక్కలు నాటి సంరక్షిస్తేనే చెట్లుగా ఎదుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.పాండునాయక్, ఎంపీడీఓ రఫీఖున్నిసా, పీఆర్‌ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ రమావత్‌ శంకర్‌నాయక్, కార్యదర్శి డేవిడ్‌రాజు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సైదులు పాల్గొన్నారు,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement