రంగారెడ్డి జిల్లాలో కారు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో కారు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రావిలాల సమీపంలోని ఔటర్ రింగ్రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డీకొనడంతో అతని శరీరం నుజ్జు నుజు అయి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.