సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి | Old man died, Bike hits cycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి

Mar 31 2016 10:36 PM | Updated on Sep 3 2017 8:57 PM

చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది.

చెరుకుపల్లి (గుంటూరు జిల్లా): చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు (62) అనే వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement