నార్బో పర్వతాన్ని అధిరోహించిన జిల్లావాసులు | Narbo mountain climb by the district residents | Sakshi
Sakshi News home page

నార్బో పర్వతాన్ని అధిరోహించిన జిల్లావాసులు

Jun 3 2016 10:23 AM | Updated on Oct 17 2018 6:06 PM

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్బో పర్వతాన్ని అధిరోహించారు.

నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్బో పర్వతాన్ని అధిరోహించారు. 5,226 అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపైకి అధిరోహించి జాతీయ జెండాను, తెలంగాణ జాగృతి జెండాను ఎగురవేశారు. ఈ బృందంలో నిజామాబాద్‌కు చెందిన ఎం.విశాల్‌శర్మ, నితిన్‌రావులు ఉన్నారు. వీరికి ఎంపీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు. పర్వతాన్ని అధిరోహించి జిల్లా ఖ్యాతిని చాటిన వీరిని ఆమె అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement