సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ | Money robbery in saibaba temple in srikakulam | Sakshi
Sakshi News home page

సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ

Jan 29 2016 9:02 AM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయి ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు.

శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన ఆలయ సిబ్బంది.... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దేవాలయానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement