సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ


శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన ఆలయ సిబ్బంది.... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దేవాలయానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top