పెళ్లైన నాలుగు నెలలకే.. | man suicides after 4 months of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లైన నాలుగు నెలలకే..

Jun 10 2017 11:20 PM | Updated on Mar 28 2019 6:13 PM

అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన గణేశ్‌(21) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

యాడికి (తాడిపత్రి రూరల్‌) : అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన గణేశ్‌(21) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంక్కిరెడ్డిపల్లికి చెందిన శిరీషాతో నాలుగు నెలల కిందటే అతనికి పెళ్లైంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న గణేశ్‌ జీవితంపై విరక్తితో ఈ అఘాయ్యితానికి ఒడిగట్టినట్లు వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement