
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మఠంపల్లి : పాలమూరు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల సాగు కోసం ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేయడం పట్ల టీఆర్ఏస్ నాయకులు గురవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Jul 21 2016 7:58 PM | Updated on Jun 4 2019 6:37 PM
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మఠంపల్లి : పాలమూరు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల సాగు కోసం ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేయడం పట్ల టీఆర్ఏస్ నాయకులు గురవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.