'భూ ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలి' | Investigation should be done on Land illegation activities | Sakshi
Sakshi News home page

'భూ ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలి'

Feb 15 2016 6:26 PM | Updated on Sep 3 2017 5:42 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో భూ ఆక్రమణలపై విజిలెన్స్‌ కమిషనర్‌ అనురాధకు మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో భూ ఆక్రమణలపై విజిలెన్స్‌ కమిషనర్‌ అనురాధకు మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు చేశారు.

సీఆర్‌డీఏ, టీడీపీ నేతలు కలిసి 500 ఎకరాల భూమికి అక్రమంగా రికార్డులు సృష్టించారంటూ ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలని విజిలెన్స్‌ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement