రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు | hicourt devision should be done: t lawyers | Sakshi
Sakshi News home page

రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు

Jul 17 2015 4:37 PM | Updated on Sep 3 2017 5:41 AM

హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు.

హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. హైకోర్టు విభజన పూర్తి చేయకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement