
డెంగీ బాధితులను ఆదుకుంటాం
డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు.
Aug 28 2016 9:02 PM | Updated on Jul 11 2019 5:37 PM
డెంగీ బాధితులను ఆదుకుంటాం
డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు.