భూమి ఇవ్వండి | Give us Land: dalit women | Sakshi
Sakshi News home page

భూమి ఇవ్వండి

Sep 14 2015 11:50 AM | Updated on Sep 3 2017 9:24 AM

ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను రీసర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. దళిత మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఆరికపాడుకు చెందిన దళిత మహిళలు ఈ రోజు స్థానిక తహసిల్దార్ కార్యలయం ఎదుట ధర్నానిర్వహించారు

ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను రీసర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. దళిత మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఆరికపాడుకు చెందిన దళిత మహిళలు ఈ రోజు స్థానిక తహసిల్దార్ కార్యలయం ఎదుట ధర్నానిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన భూములను దళితులకు పంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement