ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత | food poison in gurukul school in ysr district | Sakshi
Sakshi News home page

ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత

Nov 23 2015 4:57 PM | Updated on Sep 3 2017 12:54 PM

వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ సంభవించింది.

బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement