Sakshi News home page

ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత

Published Mon, Nov 23 2015 4:57 PM

food poison in gurukul school in ysr district

బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement