ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత | food poison in gurukul school in ysr district | Sakshi
Sakshi News home page

ఫుడ్పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత

Nov 23 2015 4:57 PM | Updated on Sep 3 2017 12:54 PM

వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ సంభవించింది.

బద్వేల్: వైఎస్సార్ జిల్లా గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్పాయిజన్ జరిగింది. బద్వేల్ గురుకుల పాఠశాలలో ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement