అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి | Fishes killed by ammonium effect | Sakshi
Sakshi News home page

అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి

Sep 5 2016 1:22 AM | Updated on Sep 4 2017 12:18 PM

అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి

అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి

ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం పంచాయతీ కాలవమూల కండ్రిగలో సాగులో ఉన్న చేపలు మృతి చెందాయి. దీంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది.

ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం పంచాయతీ కాలవమూల కండ్రిగలో సాగులో ఉన్న చేపలు మృతి చెందాయి. దీంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు..మండలంలోని కుడితిపాళెంకు చెందిన మెట్టా సుబ్బారెడ్డి కాలవమూల కండ్రిగలో 12 ఎకరాలు చేపల గుంతలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడి దశలో ఉండగా నీటిలో అమ్మోనియా శాతం పెరిగి ఆక్సిజన్‌ అందక గుంతలో మొత్తం చేపలు చనిపోయాయి. రొయ్యల సాగు రైతులకు మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యేవి. ప్రస్తుతం చేపల చెరువులో కూడా ఇలాంటి పరిస్థితి ఉండటంతో చేపల సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement