విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు | Electric shock injuries farmer | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతుకు గాయాలు

Feb 26 2017 1:30 AM | Updated on Jun 4 2019 5:16 PM

మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు కశెట్టి ఓబులేసు(32)కు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలయ్యాయి.

మైదుకూరు టౌన్‌ : మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు కశెట్టి ఓబులేసు(32)కు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఓబులేసు గ్రామం సమీపంలోని తన పొలాల్లో అరటి, పసుపు పంటను సాగు చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టేందుకు పొలం వద్ద ఉన్న విద్యుత్‌ మోటర్‌ను ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రైతును చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement