పందులు తరలిస్తాం | commissioner orders to pigs transfer | Sakshi
Sakshi News home page

పందులు తరలిస్తాం

Sep 18 2016 10:02 PM | Updated on Jun 1 2018 8:39 PM

విషజ్వరాలకు పందులు కారణమవుతున్నందున యుద్ధప్రాతిపదికన నగరం నుంచి వాటిని వెలుపలకు తరలిస్తున్నట్లు కమిషనర్‌ చల్లా ఓబులేసు పేర్కొన్నారు.

అనంతపురం న్యూసిటీ : విషజ్వరాలకు పందులు కారణమవుతున్నందున యుద్ధప్రాతిపదికన నగరం నుంచి వాటిని వెలుపలకు తరలిస్తున్నట్లు కమిషనర్‌ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డెంగీతో వినాయకనగర్‌లో ఇద్దరు చిన్నారులు మతి చెందారన్నారు.

ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పందులు ఎక్కడైనా కన్పిస్తే శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ గంగిరెడ్డి(9849907873)కి ఫోన్‌ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement