
లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
సూర్యాపేట టౌన్ : ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Jul 30 2016 8:36 PM | Updated on Sep 4 2017 7:04 AM
లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
సూర్యాపేట టౌన్ : ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.