టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు | bomb blast in tdp follower house | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు

Apr 15 2016 9:26 AM | Updated on Aug 10 2018 9:42 PM

గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో శుక్రవారం కలకలం రేగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో  శుక్రవారం కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో ఈ రోజు ఉదయం బాంబులు పేలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబులు పేలుడు కు సంబందించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement