► గిరిజనతండాల్లో ఇంటింటికీ తాగునీరు
► ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
► పంచాయతీలుగా గిరిజన తండాలు: జూపల్లి
షాద్నగర్: బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈడెన్ప్లాజాలో ఏర్పాటు చేసిన బంజారా భేరి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బంజారాలు పోషించిన పాత్ర ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కోరినవి, కోరని ఎన్నో హామీలను అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఒకే సంవత్సరం 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
పేదలకు ఉచితవైద్యం...
రాష్ట్రంలోని పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొం దిస్తుందని మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలపా రు. ప్రమాదవశా త్తు కా ర్మికులు మరణిస్తే వారికి రూ. 6 లక్షల బీ మాను అందచేస్తుందన్నారు. బం జారా పూజారులకు జీతాలు అందచేయాలని నా యకులు కోరారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇ ప్పటి వరకు ప్రభుత్వం 206 జీఓలు విడుదల చేస్తే అందులో 100పైగా జీఓ లు పేదవారి సంక్షేమం కోసం విడుదల చేసినవేనన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట: మంత్రి జూపల్లి
ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే యోచనతో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామన్నారు.
రిజర్వేషన్శాతం పెంచాలి: ఎమ్మెల్సీ రాములునాయక్
అనంతరం ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ను పెంచాలని కోరారు. గిరిజన తండాల్లో ఉన్న దేవాలయాలకు దూప దీప నైవేద్యాలు లేవన్నారు. సబ్ప్లాన్ సక్రమంగా అమలు కావాలంటే తండాల్లో డెవలప్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ గిరిజనులు శ్రమజీవులు, వారికి కేటాయించిన పథకాలను సద్వినియోగం చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీస్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టూనాయక్, జిల్లా కన్వీనర్ రాంబాల్నాయక్, మంగులాల్నాయక్, వీర్లపల్లి శంకర్, జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ, ఎంపీపీ బుజ్జి, అందెబాబయ్య, కందివనం సూర్యప్రకాష్, వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాల ప్రగతికి కృషి
Published Mon, Jun 27 2016 8:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement