అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం | annadana scheme money donation | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం

Jan 16 2017 9:18 PM | Updated on Sep 5 2017 1:21 AM

సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆలమూరు మండలం ముద్దుకూరుకు చెందిన రాయుడు పట్టాభిరామయ్య రూ.1,00,001 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు.

అన్నవరం : 
సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆలమూరు మండలం ముద్దుకూరుకు చెందిన రాయుడు పట్టాభిరామయ్య రూ.1,00,001 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ విరాళం పై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్‌ ఐదో తేదీన రాఘవేంద్ర రైస్‌ ఇండస్ట్రీస్‌ పేరున అన్నదానం చేయమని దాత కోరినట్టు ఈఓ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement