చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి | An woman lying Dead in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి గుర్తుతెలియని మహిళ మృతి

Sep 8 2016 7:00 PM | Updated on Sep 4 2017 12:41 PM

వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది.

వర్ని మండలం రద్రూరు శివారులో ఉన్న చెరువులో పడి ఓ గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement