ఏఎస్రావునగర్: విభిన్న మతాల విశ్వాసాలపై అవగాహన లేక పోవటం వల్లే అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయని, సర్వమతాల సారం ఒక్కటేనని వక్తలు అన్నారు. జమాతే ఇస్లామ్ హింద్ (జేఐహెచ్) సికింద్రాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏఎస్రావునగర్ గ్రౌండ్లో సర్వమత సమ్మేళనం పేరుతో జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్యఅతిధులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ధర్మం నాలుగు పదాల మీద నడిచినప్పడే విశ్వ మానవాళి క్షేమంగా ఉంటుందని అన్నారు. సుమన్ మాట్లాడుతూ ఈశ్వర్, అల్లా సమానమేనని, కొంత మంది స్వార్థపరుల కారణంగా విభేదాలు వస్తున్నాయన్నారు. జెఐహెచ్ గ్రేటర్ అధ్యక్షులు మహ్మద్ రషోదుద్ధీన్, ఏఎస్రావునగర్ కార్పొరేటర్ పజ్జూరి పావనీరెడ్డి, కాలనీ నాయకులు పాల్గొన్నారు.
సర్వమతాల సారం ఒక్కటే: ఎమ్మెల్యే ప్రభాకర్
Published Sun, Jul 17 2016 11:48 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement