రూ.35 వేలు లంచంతో పట్టుబడ్డ ఎమ్మార్వో | acb caught pileru mro in mro office | Sakshi
Sakshi News home page

రూ.35 వేలు లంచంతో పట్టుబడ్డ ఎమ్మార్వో

Oct 30 2015 12:58 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మార్వో సురేంద్రబాబు ఏసీబీ అధికారులకు శుక్రవారం దొరికిపోయాడు.

చిత్తూరు : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మార్వో సురేంద్రబాబు ఏసీబీ అధికారులకు శుక్రవారం దొరికిపోయాడు. పట్టాదారుపాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతును ఎమ్మార్వో రూ. 35 వేలు లంచం అడిగాడు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం ఉదయం పీలేరు ఎమ్మార్వో కార్యాలయంలో రైతు నుంచి రూ. 35 వేల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నీన వలలో సురేంద్రబాబు చిక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement