చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 4,909 కోట్లతో సవరించిన అంచనాలతో పరిపాలనామోదం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్–97తో సవరించిన పరిపాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.4,909 కోట్లు
Sep 3 2016 11:53 PM | Updated on Nov 9 2018 5:56 PM
ఏలూరు (ఆర్ఆర్ పేట) : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 4,909 కోట్లతో సవరించిన అంచనాలతో పరిపాలనామోదం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్–97తో సవరించిన పరిపాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు.
Advertisement
Advertisement