నాలుగో రోజు 19,977 క్వింటాళ్ల పంపిణీ | 19977 quintels distribute fourth day | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు 19,977 క్వింటాళ్ల పంపిణీ

May 27 2017 11:57 PM | Updated on Sep 5 2017 12:09 PM

జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు శనివారం 17,201 మంది రైతులకు 19,977 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ డి.జయచంద్ర, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు శనివారం 17,201 మంది రైతులకు 19,977 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు ఇన్‌చార్జి జేడీఏ డి.జయచంద్ర, ఏడీఏ (పీపీ) జి.విద్యావతి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 44,359 మంది రైతులకు 51,585 క్వింటాళ్లు అందజేశామన్నారు. ఆదివారం సెలవు కావడంతో విత్తన పంపిణీ ఉండదన్నారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం యథావిధిగా పంపిణీ కొనసాగిస్తామని వారు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement