పెబ్బేరులో దొంగల బీభత్సం | thefts in pebberu | Sakshi
Sakshi News home page

పెబ్బేరులో దొంగల బీభత్సం

Dec 24 2017 10:10 AM | Updated on Dec 24 2017 10:10 AM

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరులో శనివారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడు ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. 40 గ్రాముల బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement