రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander caught in nellore district | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Feb 1 2018 12:59 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది.

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సరిహద్దు అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, 20 సెల్‌ఫోన్స్‌, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్లని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement