వైభవంగా రథసప్తమి వేడుకలు | ratha saptami celebrations in tirumala | Sakshi
Sakshi News home page

వైభవంగా రథసప్తమి వేడుకలు

Jan 24 2018 1:16 PM | Updated on Jan 24 2018 1:16 PM

సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరువీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగారు. ఈ రోజు ఉదయం చినశేష వాహనంపై స్వామి వారిని ఊరేగించగా, తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.  కాగా రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement