న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి.
కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు.
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
Published Wed, Mar 27 2019 12:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement