మూడు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రక్షణ, విమానయాన విడిభాగాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ గురువారం ప్రకటించింది. భారీగా వృద్ధి అవకాశాలున్న ఈ రంగం మార్కెట్ పరిమాణం వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా. దీనికోసం గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాక్చర్ నేతృత్వంలో మూడు అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. దేశంలో సమగ్ర రక్షణ పరికరాల పరిశ్రమ రూపుదిద్దుకోవడానికి అత్యం త సానుకూల పరిస్థితులను కల్పిస్తోంది. తయారీ రంగానికి జోష్నిచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అడాగ్ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. భారత భద్రత దళాలకు అత్యుత్తమ సేవలను అందించడంతో పాటు రక్షణ పరికరాల దిగుమతులను భారీగా తగ్గించడం, ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణులను తయారు చేయడం మా లక్ష్యం’ అని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు.
డిఫెన్స్ రంగంలోకి అనిల్ అంబానీ గ్రూప్
Published Fri, Feb 13 2015 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement