* ఒక్క చార్జింగ్తో 200 కి.మీ.ప్రయాణం
* బస్సు ఖరీదు రూ. 2-3 కోట్లు
చెన్నై: అశోక్ లేలాండ్ కంపెనీ వచ్చే ఏడాది మొదట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను భారత్లో ప్రవేశప్టెట్టనుంది. ఇంగ్లండ్లో ఈ బస్సులు విజయవంతంగా నడుస్తుండటంతో భారత్లో కూడా వీటిని అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు.
ఇంజిన్ ఉండని ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులకు సంబంధించి అంతర్జాతీయ అగ్రగామి సంస్థల్లో అప్టరే ఒకటని దాసరి వివరించారు. వచ్చే ఏడాది నుంచి వీటిని భారత్లో తయారు చేయడం ప్రారంభిస్తామని, ఢిల్లీల్లో వచ్చే ఏడాది జనవరి 22న జరిగే బస్ ఎక్స్పోలో వీటిని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ. నడుస్తాయని, ఒక్కో బస్సు ఖరీదు రూ.2-3 కోట్లు ఉంటుందని తెలిపారు. అశోక్ లేలాండ్ బ్యాడ్జ్ కిందనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను విక్రయిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ఆప్టరేలో సోలో, వెర్సా మెడళ్లను భారత్లో తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల కోసమే వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఈ బస్సుల్లో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు ఉంటాయని, ఇంజిన్లు ఉండవని, హైబ్రిడ్ వేరియంట్లో చిన్న డీజిల్ ఇంజిన్ ఉంటుందని తెలిపారు.
మార్కెట్ చిన్నదే...
అయితే భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చిన్నదని దాసరి వివరించారు. 20 ఏళ్ల క్రితమే సీఎన్జీ బస్సులను మార్కెట్లోకి తెచ్చామని, అయితే వాటికి ఇప్పటికీ మార్కెట్ లేదన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే ఇంగ్లాండ్కు చెందిన ఆప్టేర్ పీఎల్సీ కంపెనీలో హిందూజా గ్రూప్నకు మెజారిటీ వాటా ఉంది.
వచ్చే ఏడాది అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు
Published Thu, Oct 16 2014 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement