బాబుది నినాదాల ప్రభుత్వం:భూమన | YSRCP leader Bhumana Karunakar Reddy slams CM chandrababu | Sakshi
Sakshi News home page

బాబుది నినాదాల ప్రభుత్వం:భూమన

Oct 21 2016 8:40 PM | Updated on Aug 14 2018 11:26 AM

బాబుది నినాదాల ప్రభుత్వం:భూమన - Sakshi

బాబుది నినాదాల ప్రభుత్వం:భూమన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నినాదాల ప్రభుత్వమని..

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నినాదాల ప్రభుత్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. బాబు దోమలపై యుద్ధాన్ని ప్రకటిస్తే.. దోమలే తిరుపతి ప్రజలపై యుద్ధం చేస్తున్నాయని అన్నారు.  స్మార్ట్ సిటీల మిషన్ కింద ఎంపికైన తిరుపతిలో 42 మురికివాడలు ఉన్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement