ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 17th Oct 2019 AP CM YS Jagan Holds Review Meeting With APPSC Officers | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 17 2019 7:09 PM | Updated on Oct 17 2019 8:35 PM

Today Telugu News 17th Oct 2019  AP CM YS Jagan Holds Review Meeting With APPSC Officers - Sakshi

2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా  పరిశ్రమలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ నవోదయం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సచివాలయంలో ప్రారంభించారు.  మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement